నెఫ్రోప్లస్‌లో క్లినిక‌ల్ సిబ్బంది నియామ‌కాలు!
హైదరాబాద్‌: కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గించుకోవాల‌ని చూస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో హైద‌రాబాద్‌కు చెందిన నెఫ్రోప్ల‌స్ సంస్థ రెండు వేల మందికిపైగా క్లినిక‌ల్ సిబ్బందిని నియ‌మించుకునేందుకు ప్ర‌ణాళిక రూపొందించింది. డ‌యాల‌సిస్ కేంద్రాల నిర్వ‌హ‌ణ‌లో దేశంలోనే అతిపెద్ద నెట్‌వ‌ర్క్ క‌లిగిన‌ నెఫ్రోప్ల‌స్.. దే…
రైతులందరికీ పంట రుణాలు
తెలంగాణ సర్కా ర్‌ వ్యవసాయాన్ని దండగ కాదు పండుగలా మా ర్చేందుకు సీఎం కేసీఆర్‌ కంకణబద్దులయ్యా రు. ఇందులో భాగంగానే వ్యవసాయశాఖలో అనేక  సంస్కరణలు చేపట్టింది.  రైతులకు పంట పెట్టుబడి  కోసం ఇబ్బందులు తలెత్తకుండా సీఎం కేసీఆర్‌ రై తుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందిస్తూ రైతుల్లో భరోస…
ఉత్కంఠ మ్యాచ్‌లో ఇండియా విజయం.. సెమీస్‌ బెర్త్‌ ఖాయం
మహిళల టీ- 20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో సెమీ ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో ఇండియా.. 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 134 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే సాధించి, ఓ…